Tuesday 21 February 2017

మాంసం తింటే మధుమేహం - తస్మాత్ జాగ్రత్త













మాంసం తింటే మధుమేహం వచ్చే అవకాశం రెండింతలు పెరుగుతుందని రావిరా - ఐ-విర్జిల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. వీరు మధుమేహానికి జంతుమాంసానికి గల సంబంధంపై నాలుగు సంవత్సరాలపాటు కొంతమంది ఆహార అలవాట్లు, ఆరోగ్య పరిస్తితిని పరిశీలించి కూరగాయలు తినేవారికంటే మాంసాహారం తినేవారిలో మధుమేహం వచ్చే అవకాశం రెట్టింపుగా ఉంటుందని తెలియజేశారు.కావున మధుమేహం ఉన్నవారు, మధుమేహం రాకుండా ఉండాలనే వారు మాంసాహారాన్ని వదిలి కాయగూరలు ఆకుకూరలు తీసుకోవడం ఉత్తమం.

సేకరణ ఈనాడు దినపత్రిక - 21-02-2017.

No comments:

Post a Comment